ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్ల దుస్థితిపై జనసేన వినూత్న నిరసన

ABN, First Publish Date - 2021-10-22T06:41:07+05:30

పాలసముద్రంలోని బలిజకండ్రిగ- జీడీనెల్లూరు ప్రధాన రహదారిలో తారురోడ్డు ధ్వంసమై బురదమయంగా మారింది. వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీనిపై గురువారం జనసేన నేతలు యుగంధర్‌, సతీష్‌ బురదలో పొర్లుతూ సీఎం డౌన్‌.. డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బురదలో పొర్లుదండాలు


పాలసముద్రంలోని బలిజకండ్రిగ- జీడీనెల్లూరు ప్రధాన రహదారిలో తారురోడ్డు ధ్వంసమై బురదమయంగా మారింది. వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీనిపై గురువారం జనసేన నేతలు యుగంధర్‌, సతీష్‌ బురదలో పొర్లుతూ సీఎం డౌన్‌.. డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి పదవిఽపై ఉన్న ధ్యాస నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి లేదని యుగంధర్‌ విమర్శించారు. ఈనెల 27లోపు రోడ్లను బాగుచేయకుంటే, 29న తామే బాగుచేయడానికి పూనుకుంటామన్నారు. నేతలు రమేష్‌, యువరాజ్‌, నరేష్‌, డిల్లీ, గోవింద్‌, గిరి పాల్గొన్నారు.

- పాలసముద్రం

Updated Date - 2021-10-22T06:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising