ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువ అర్చకుల ‘శ్రీవారి పాదసేవ’

ABN, First Publish Date - 2021-07-25T06:29:25+05:30

మిరాశీ కుటుంబాల నుంచి తిరుమల శ్రీవారి అర్చకత్వానికి గతనెల 24న ఎంపికైన ఎనిమిది మంది యువ అర్చకులు శనివారం ‘శ్రీవారి పాదసేవ’ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మిరాశీ కుటుంబాల నుంచి తిరుమల శ్రీవారి అర్చకత్వానికి గతనెల 24న ఎంపికైన ఎనిమిది మంది యువ అర్చకులు శనివారం ‘శ్రీవారి పాదసేవ’ చేశారు. మిరాశీ కుటుంబాలకు చెందిన అర్చకులు స్వామివారి కైంకార్యలకు పూనుకునే ముందు ఈ పాదసేవ చేయడం ఆనవాయితీ. గర్భాలయంలోని మూలమూర్తిని తాకి కైంకర్యాలకు సిద్ధమని చెబుతూ అర్చకులు పాదసేవ చేశారు. వీరికి టీటీడీ అధికారులు గౌరవప్రదంగా శ్రీవారి మేల్‌చాట్‌ వస్త్రాన్ని అందజేశారు. 

Updated Date - 2021-07-25T06:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising