ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.4 కోట్లు దాటిన శ్రీవారి హుండీ ఆదాయం

ABN, First Publish Date - 2021-03-02T08:25:28+05:30

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లు దాటింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లు దాటింది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ హుండీ ఆదాయం భారీగా లభిస్తోంది. లాక్‌డౌన్‌ అనంతరం దర్శనాలు ప్రారంభించిన తర్వాత గత ఏడాది డిసెంబరు 25వ తేదీన రికార్డుస్థాయిలో రూ.4.39 కోట్లు లభించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు 55,823 మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం  రూ.4.19 కోట్లు లభించింది.

Updated Date - 2021-03-02T08:25:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising