ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాళహస్తి నుంచి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2021-12-09T15:37:42+05:30

అమరావతి రాజధాని కోసం రైతుల చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: అమరావతి రాజధాని కోసం రైతుల చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం శ్రీకాళహస్తి నుంచి రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. అమరావతి రైతులు శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం మహిళా రైతులకు శ్రీకాళహస్తి మహిళలు పాదపూజ చేశారు. రైతుల పాదాలు కడిగి పసుపు రాసి పూలుచల్లారు. మధ్యాహ్నం పాదయాత్రకు  రైతులు విరామం ప్రకటించనున్నారు. అలాగే రేపు కూడా పాదయాత్రకు విరామం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-12-09T15:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising