నరసింహస్వామికి ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2021-07-25T06:07:37+05:30
గుర్రం కొండ మండలం తరిగొండలో కొలు వైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుర్రంకొండ, జూలై 24: గుర్రం కొండ మండలం తరిగొండలో కొలు వైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారిని మేల్కొలిపి ఆలయశుద్ధి, తోమాలసేవ, అర్చన, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. సర్వాంగసుందరంగా అలంకరించి పూజలు చేశారు.
Updated Date - 2021-07-25T06:07:37+05:30 IST