ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు తిరుపతి- సికింద్రాబాదు మధ్య ప్రత్యేక రైలు

ABN, First Publish Date - 2021-01-16T05:22:49+05:30

సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి సికింద్రాబాదుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(ఆటోనగర్‌), జనవరి 15: సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రయాణికుల సౌకర్యార్థం  తిరుపతి నుంచి సికింద్రాబాదుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (07456) తిరుపతిలో ఆదివారం సాయంత్రం 5గంటలకు బయల్దేరి శ్రీకాళహస్తి, గూడూరు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖాజీపేట మీదుగా మరుసటిరోజు ఉదయం 5.40గంటలకు సికింద్రాబాదుకు చేరుకుంటుంది. టూ, త్రీ ఏసీలతో పాటు స్వీపర్‌క్లాస్‌, సెకండ్‌ సిట్టింగ్‌తో వసతులతో ఈ రైలు నడుస్తుందన్నారు. 

Updated Date - 2021-01-16T05:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising