ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి స్పందన

ABN, First Publish Date - 2021-07-25T06:30:29+05:30

కొవిడ్‌ కారణంగా కలెక్టరేట్‌లో నిలిచిపోయిన ‘స్పందన’ కార్యక్రమం సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), జూలై 24: కొవిడ్‌ కారణంగా కలెక్టరేట్‌లో నిలిచిపోయిన ‘స్పందన’ కార్యక్రమం సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను శనివారం జేసీ వీరబ్రహ్మంతో కలిసి కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించి, డీఆర్వో మురళికి పలు సూచనలు చేశారు.  గతేడాది మార్చి 16న చివరి స్పందన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత కొవిడ్‌ నేపథ్యంలో రద్దయింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ఉదయం 10 గంటల నుంచి  స్పందన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-25T06:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising