ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటినుంచి పద్మావతి నిలయంలో కోవిడ్‌ బాధితులకు సేవలు

ABN, First Publish Date - 2021-04-08T07:05:32+05:30

కరోనా కేసులు ్పెరుగుతుండడంతో బాధితుల కోసం తిరుచానూరులోని పద్మావతి నిలయంలో జిల్లా కొవిడ్‌కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుచానూరు, ఏప్రిల్‌ 7: కరోనా కేసులు ్పెరుగుతుండడంతో బాధితుల కోసం తిరుచానూరులోని పద్మావతి నిలయంలో జిల్లా కొవిడ్‌కేర్‌ సెంటర్‌  ఏర్పాటు చేశారు.కలెక్టర్‌ ఆదేశాల మేరకు వెయ్యి పడకలను ఇక్కడ సిద్ధం చేసినట్లు పద్మావతి నిలయం ప్రత్యేకాధికారి,తుడా కార్యదర్శి లక్ష్మి తెలిపారు. పేషెంట్‌ వచ్చేటప్పుడు ఒక ప్లేట్‌, స్టీల్‌గ్లాసును మాత్రం తెచ్చుకోవలసి వుంటుందని తెలిపారు. గురువారం నుంచి కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించడానికి పద్మావతి నిలయం సిద్ధమైందన్నారు. ఇప్పటిదాకా ఇక్కడున్న పర్యాటకశాఖ  తమ సిబ్బందిని,సామగ్రిని బుధవారం మరో ప్రాంతానికి తరలించింది.

Updated Date - 2021-04-08T07:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising