ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు తిరుపతికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

ABN, First Publish Date - 2021-02-27T05:29:35+05:30

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ శనివారం తిరుపతికి రానున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మున్సిపల్‌ ఎన్నికలపై ఐదు జిల్లాల అధికారులతో సమావేశం


చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 26: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ శనివారం తిరుపతికి రానున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  మధ్యాహ్నం 2.15 గంటలకు తిరుపతి చేరుకుంటారు. 3.15 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లా అధికారులతో సమావేశమవుతారు. నగర, పురపాలక ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు గుర్తింపు, రిజిస్టర్‌ అయిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. రాత్రి 7గంటల నుంచి 15 నిమిషాల పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ముఖాముఖి చర్చిస్తారు. రాత్రికి తిరుపతిలోనే బసచేసి ఆదివారం ఉదయం విజయవాడకు వెళతారని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-02-27T05:29:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising