ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల నమ్మకమే సంగం డెయిరీ పెట్టుబడి

ABN, First Publish Date - 2021-10-28T05:31:49+05:30

రైతుల నమ్మకమే పెట్టుబడిగా సంగం డెయిరీ నడు స్తోందని చైర్మన్‌ ధూళి పాళ్ల నరేంద్ర పేర్కొ న్నారు.బుధవారం మదన పల్లె మండలంలోని వలసపల్లె పంచాయతీ పుంగనూరురోడ్డులో ఉన్న సంగం డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో పాడి రైతులకు బోనస్‌ చెక్కులు పంపిణీ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధూళిపాళ్ల నరేంద్ర


మదనపల్లె రూరల్‌, అక్టోబరు 27: రైతుల నమ్మకమే పెట్టుబడిగా సంగం డెయిరీ నడు స్తోందని చైర్మన్‌ ధూళి పాళ్ల నరేంద్ర పేర్కొ న్నారు.బుధవారం మదన పల్లె మండలంలోని వలసపల్లె పంచాయతీ పుంగనూరురోడ్డులో ఉన్న సంగం డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో పాడి రైతులకు బోనస్‌ చెక్కులు పంపిణీ చేశారు. వలసపల్లె పాలశీతలీకరణ కేంద్రంలో 3,300మంది రైతులకు రూ.3.40కోట్ల బోనస్‌ చెక్కులు పంపిణీ చేస్తు న్నామన్నారు. దీంతో పాటు రైతులకు 50శాతం రాయితీతో 600 చాప్‌కట్టర్లు, 150 మిల్కింగ్‌ మిషన్లు, 60 బ్రష్‌కట్టర్లు పంపిణీ అందిస్తున్నామన్నారు. పశువైద్యం, బీమా కల్పిస్తున్నామన్నారు.


Updated Date - 2021-10-28T05:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising