ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు క్లస్టర్‌ యూనివర్సిటీ వీసీగా సాయిగోపాల్‌

ABN, First Publish Date - 2021-03-03T06:34:01+05:30

కర్నూలు క్లస్టర్‌ యూనివర్సిటీ వీసీగా ఎస్వీయూ వైరాలజీ విభాగ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ సాయిగోపాల్‌ నియమితులయ్యారు.

డీవీఆర్‌ సాయిగోపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 2: కర్నూలు క్లస్టర్‌ యూనివర్సిటీ వీసీగా ఎస్వీయూ వైరాలజీ విభాగ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ సాయిగోపాల్‌ నియమితులయ్యారు. కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ కాలేజీ కేంద్రంగా కేవీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ, ఉస్మానియా డిగ్రీ కాలేజీలను కలిపి ఒక క్లస్టర్‌ యూనివర్సిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మూడు అటానమస్‌ కాలేజీలతో కూడిన క్లస్టర్‌ యూనివర్సిటీకి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశాల మేరకు సాయిగోపాల్‌ను వీసీగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్‌ చంద్ర మంగళవారం ఉత్తర్వులిచ్చారు. నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్న సాయిగోపాల్‌.. గతంలో ఎస్వీయూ వైరాలజీ విభాగాధిపతిగా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా, డీఎస్టీ పర్స్‌ కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరించారు.

Updated Date - 2021-03-03T06:34:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising