ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉదయం 6నుంచి 12వరకే ఆర్టీసీ బస్సులు

ABN, First Publish Date - 2021-05-05T06:46:38+05:30

కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన సందర్భంగా ఆర్టీసీ సర్వీసులకు కూడా ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే నడపనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, హైదరాబాదు, విజయవాడ వంటి దూరప్రాంతాలకు రద్దు 

తిరుమలకు యథావిధిగా సర్వీసులు


తిరుపతి(రవాణా), మే 4: కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన సందర్భంగా ఆర్టీసీ సర్వీసులకు కూడా ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే నడపనున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి బెంగళూరుకు సర్వీసులను పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అలాగే చెన్నై, పుదుచేరి, వేలూరు, కంచి ప్రాంతాలతోపాటు హైదరాబాదు వంటి దూరప్రాంతాలకు బుధవారం నుంచి సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ, కర్నూలు వంటి ప్రాంతాలకు బస్సులు ఉండవు. దగ్గరప్రాంతాలకు మాత్రమే నడవనున్నాయి. ఉదయం ఆరు గంటలకు బస్టాండు నుంచి బస్సులు బయల్దేరి మధ్యాహ్నం 12గంటలకు ఆయా డిపోలకు చేరుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. తిరుపతి - తిరుమలకు మాత్రం యథావిధిగా బస్సులు నడుస్తాయని ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-05-05T06:46:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising