ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరసిద్ధుడికి రూ.10 లక్షల విరాళం

ABN, First Publish Date - 2021-08-03T06:45:02+05:30

కాణిపాక వరసిద్ధుడి అన్నదాన కార్యక్రమానికి రూ.10లక్షలను కర్ణాటక కాంగ్రెస్‌ అధ్య క్షుడు డీకే శివకుమార్‌ విరాళంగా అందించారు.

చెక్‌ అందిస్తున్న కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 2: కర్ణాటక  కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సోమవారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకు న్నారు. ఆయనకు  ఎమ్మెల్యేలు ఎమ్మెస్‌ బాబు, ఆరణి శ్రీనివాసులు తమ అనుచరులతో కలిసి అగరంపల్లె ఆర్చి వద్ద స్వాగతం పలికారు. ఆలయంలో ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి దర్శన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా కాణిపాక ఆలయ ఆధ్వర్యంలో భక్తుల కోసం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి రూ.10లక్షలను శివ కుమార్‌ విరాళంగా అందించారు. సర్పంచ్‌ శాంతిసాగర్‌ రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, జగన్నాథరెడ్డి, రవిచంద్రారెడ్డి, కుమారరాజ, చరణ్‌కుమార్‌రెడ్డి, పృథ్వీరెడ్డి, ఎస్వీ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత గంగారపు గోపి, వీడీబీ హరిబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T06:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising