ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

ABN, First Publish Date - 2021-12-09T08:00:57+05:30

తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.10 లక్షలు విరాళంగా అందింది.

విరాళం అందజేస్తున్న రాజేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. చిత్తూరుకు చెందిన రాజేంద్రప్రసాద్‌ ఈ విరాళానికి సంబంధించిన డీడీని తిరుమలలోని దాతల విభాగంలో అందజేశారు. 


శ్రీవారికి విరాళంగా అందనున్న 5.5 కిలోల బంగారు ఆభరణాలు?

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి గురువారం 5.5 కిలోల బంగారు ఆభరణాలు విరాళంగా అందనున్నట్టు సమాచారం. దాదాపు రూ.3.5 కోట్ల విలువైన కఠి, వరద హస్తాలను శ్రీవారికి ఆజ్ఞాత భక్తులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వీటిని శుక్రవారం అభిషేక సేవ తర్వాత శ్రీవారికి అలంకరించనున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-12-09T08:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising