ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా’ వైద్యానికి రూ.కోటి విరాళం

ABN, First Publish Date - 2021-05-07T06:28:17+05:30

కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటానికి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి రూ.కోటి విరాళం అందించారు.

కలెక్టర్‌కు రూ.కోటి చెక్కు అందజేస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుంగనూరు రూరల్‌, మే 6: కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటానికి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి రూ.కోటి విరాళం అందించారు. ఈ చెక్కును గురువారం పుంగనూరులో కలెక్టర్‌ హరినారాయణన్‌కు అందజేశారు. ఆక్సిజన్‌తోపాటు మందులు కొనుగోలు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు. 

Updated Date - 2021-05-07T06:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising