ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5 కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్సులో ప్రజాభిప్రాయ సేకరణ

ABN, First Publish Date - 2021-01-16T05:26:44+05:30

విద్యుత్‌ చార్జీల నియంత్రణపై (2021-22) 5 కేంద్రాల్లో ప్రజాభిప్రేయ సేకరణ జరపనున్నట్లు సందరన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ డీవీ చలపతి, ఈఈ ఎం.కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు.

డీవీ చలపతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(ఆటోనగర్‌), జనవరి 15: విద్యుత్‌ చార్జీల నియంత్రణపై (2021-22) 5 కేంద్రాల్లో ప్రజాభిప్రేయ సేకరణ జరపనున్నట్లు సందరన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ డీవీ చలపతి, ఈఈ ఎం.కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సీఎండీ హరనాథరావు ఆదేశాల మేరకు.. పీలేరు, మదనపల్లె, పుత్తూరు, చిత్తూరు (రెండు డివిజన్లకు చిత్తూరురూరల్‌ డివిజన్‌ కార్యాలయంలో), తిరుపతి (టౌన్‌, రూరల్‌ డివిజన్లకు ఎస్‌ఈ కార్యాలయంలో) నిర్వహిస్తామన్నారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామన్నారు. ఇందులో పాల్గొనే ప్రజాసంఘాలు నాయకులు, రైతులు, పారిశ్రామికవేత్తలు, వినియోగదారులు తమ పేర్లను డివిజన్‌ కార్యాలయ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-01-16T05:26:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising