ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.1.5 కోట్ల ఎర్రచందనం స్వాధీనం

ABN, First Publish Date - 2021-03-06T07:05:06+05:30

కేవీబీపురం మండల పరిధిలో జరిగిన టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో రూ.1.5 కోట్ల విలువైన ఎర్రచందన దుంగలు పట్టుబడ్డాయి.

స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం దుంగలతో అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేవీబీపురం, మార్చి 5: కేవీబీపురం మండల పరిధిలో జరిగిన టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో రూ.1.5 కోట్ల విలువైన ఎర్రచందన దుంగలు పట్టుబడ్డాయి. డీఎస్పీ వెంకటయ్య తెలిపిన వివరాల మేరకు.. ఎర్రచందనం అక్రమ రవాణాపై తిరుపతి టాస్క్‌ఫోర్సు బృందం నిఘా ఉంచింది. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున కేవీబీపురం మండలం ఎస్‌ఎల్‌పురం గ్రామానికి చెందిన చెంచయ్య, చెంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో స్థానికులు ప్రశాంత్‌, వెంకటే్‌షను విచారించారు. ఆ మేరకు.. ఎస్‌ఎల్‌పురం సమీపంలోని అటవీప్రాంతంలో దాచిన రూ.1.5 కోట్ల విలువైన 138 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు గిరిధర్‌, మురళీధర్‌, సీఐ వెంకటరవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T07:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising