ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ‘దివ్యప్రబంధ’ పారాయణం

ABN, First Publish Date - 2021-04-19T06:47:16+05:30

శ్రీరామానుజాచార్యుల అవతార మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల పెద్దజీయర్‌ మఠంలో ఆదివారం రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణం వైభవంగా నిర్వహించారు.

శిష్యబృందంతో కలిసి దివ్యప్రబంధ పారాయణం చేస్తున్న జీయర్‌స్వాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): శ్రీరామానుజాచార్యుల అవతార మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల పెద్దజీయర్‌ మఠంలో ఆదివారం రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణం వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ఉదయం 10నుంచి 11గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. మానవాళికి కరోనా ముప్పు తొలగించాలని, శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ పారాయణాన్ని నిర్వహించారు. జీయర్లతోపాటు వారి శిష్యబృందం దివ్యప్రబంధంలోని పాశురాలను శాస్ర్తోక్తంగా పఠించారు. ఈ కార్యక్రమంలో పెద్ద, చిన్నజీయర్‌స్వాములు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి రాజగోపాలన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T06:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising