ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమి నుంచి వింత శబ్దాలు.. వణికిపోతున్న జనాలు!

ABN, First Publish Date - 2021-11-21T16:36:25+05:30

ఇళ్లలో పనులు చేసుకుంటుంటే వస్తువులు కిందపడి పోతున్నాయని చెబుతున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా/ఐరాల : జిల్లాలోని ఐరాల మండలం ఎర్రేపల్లె పంచాయతీ పరిధిలోని అబ్బగుండుపల్లెలో భూమి నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో గ్రామస్థులు వణికిపోతున్నారు. ఇళ్లలో పనులు చేసుకుంటుంటే వస్తువులు కిందపడి పోతున్నాయని చెబుతున్నారు. శనివారం సర్పంచ్‌ తులసీప్రసాద్‌, కార్యదర్శి ప్రమీల అబ్బగుండు పల్లెకు వెళ్లి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు. అలాగే మైన్స్‌ ఏడీ ప్రకాష్‌కుమార్‌ గ్రామాన్ని సందర్శించారు. అబ్బగుండుపల్లె పరిసరాల్లో రైతులు ఎక్కువగా బోర్లు వేశారని, ఇటీవల వర్షం కురుస్తుండటంతో భూమి పొరల్లో నీరు చేరుతుండటంతో ఈ శబ్దాలు వస్తున్నట్లు చెప్పారు. ఈ కారణంగా భూకంపం రాదన్నారు.అధికంగా బోర్లు వేయవద్దని సూచించారు.

Updated Date - 2021-11-21T16:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising