ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునరావాస కేంద్రాలకు వాన బాధితులు

ABN, First Publish Date - 2021-11-22T05:22:27+05:30

జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలతో పాటు వర్షాల కారణంగా ఇళ్లు దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కూడా పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు(సెంట్రల్‌), నవంబరు 21: జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలతో పాటు వర్షాల కారణంగా ఇళ్లు దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కూడా పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా పడమటి మండలాల్లో పలు ఇళ్లు దెబ్బతినడమే కాకుండా చాలా నివాస గృహాలు ఉరుస్తున్నాయన్నారు. ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్లలోని ప్రజలు సమీపంలోని పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులపై దృష్టి సారించాలన్నారు.

Updated Date - 2021-11-22T05:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising