ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సకాలంలో సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-10-27T05:08:33+05:30

ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆర్డీవో కనకనరసారెడ్డి ఆదేశించారు.

రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట, అక్టోబరు 26: ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆర్డీవో కనకనరసారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని తూకివాకం సచివాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజల నుంచి అందిన అర్జీలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఆర్డీవో మాట్లాడుతూ... ప్రభుత్వ లబ్ధి అందుతున్న ఆశతో ప్రజలు సచివాలయాలను ఆశ్రయిస్తారని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మునిశేఖర్‌రెడ్డి, కార్యదర్శి షణ్ముగం, వీఆర్వో చంద్రశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T05:08:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising