ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం: ఏఎంవో

ABN, First Publish Date - 2021-12-15T06:40:56+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సమగ్ర శిక్ష జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ శివశంకర్‌ సూచించారు.

విద్యార్థులతో ప్రార్థన చేయిస్తున్న ఏఎంవో శివశంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 శ్రీకాళహస్తి, డిసెంబరు 14: ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సమగ్ర శిక్ష జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌(ఏఎంవో) శివశంకర్‌ సూచించారు. మంగళవారం శ్రీకాళహస్తి మండలం టీఎంవీకండ్రిగ పాఠశాలను మంగళ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీ లించిన ఆయన మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలిం చారు. మెనూ మేరకు భోజనం అందజేయాలని టీచర్లకు గుర్తుచేశారు. విద్యార్థుల హాజరు 75శాతం ఉంటేనే అమ్మఒడి పథక లబ్ధి అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జి.వి.విజయలక్ష్మి, సీఆర్పీ ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T06:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising