ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7న మదనపల్లెకు రాష్ట్రపతి

ABN, First Publish Date - 2021-01-17T06:50:06+05:30

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫిబ్రవరి 7వ తేది మదనపల్లె పర్యటనకు రానున్నారని సబ్‌కలెక్టర్‌ జాహ్నవి పేర్కొన్నారు.

ముంతాజ్‌అలీతో చర్చిస్తున్న సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, జనవరి 16: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫిబ్రవరి 7వ తేది మదనపల్లె పర్యటనకు రానున్నారని సబ్‌కలెక్టర్‌ జాహ్నవి పేర్కొన్నారు. శనివారం మదనపల్లె పట్టణ శివారులోని సత్సంగ్‌ ఆశ్రమానికి సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, ఎమ్మెల్యే నవాజ్‌బాషా, డీఎస్పీ రవిమనోహరాచారి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా సత్సంగ్‌ ఆశ్రమ వ్యవస్థాపకులు, ప్రముఖ యోగా గురువు, పద్మభూషణ్‌ ముంతాజ్‌ అలీ( మిస్టర్‌ ఎం)తో సబ్‌కలెక్టర్‌ చర్చించారు. 7వ తేదిన రాష్ట్రపతి సత్సంగ్‌ ఆశ్రమానికి విచ్చేస్తారని, ఈ ఆశ్రమంలోనే 2గంటలపాటు గడుపుతారన్నారు. ఈ అశ్రమం పక్కన హెలికాప్టర్‌ దిగేందుకు అనువైన ప్రదేశం లేనందున సమీపంలోని బీటీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ ఏర్పాటుకు అధికారులు ఉపక్రమించారు. 

Updated Date - 2021-01-17T06:50:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising