ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ప్రదోష పూజలు

ABN, First Publish Date - 2021-01-27T05:52:21+05:30

సురుటుపల్లె పల్లికొండేశ్వర ఆలయంలో మంగళవారం సాయంత్రం నందీశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చందనం పన్నీరులతో అభిషేకాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.

నందీశ్వరునికి అభిషేకాలు చేస్తున్న ఆలయ అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగలాపురం, జనవరి 26: సురుటుపల్లె పల్లికొండేశ్వర ఆలయంలో మంగళవారం సాయంత్రం  నందీశ్వరుడికి  పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చందనం పన్నీరులతో అభిషేకాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నందీశ్వరుడినికి  పుష్పాలంకరణ జరిపి మహా, కుంభ, నక్షత్ర హారతులు  పట్టారు. తదనంతరం ఆలయ మూలస్థాన మూర్తులైన వాల్మీకేశ్వరస్వామి, మరగదాంబిక అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను  ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ ఏవీఎం మునిశేఖర్‌రెడ్డి, సభ్యులు జయప్రకాష్‌, గీతామురళి, గీతానారాయణన్‌, రమణి, సురేష్‌ తదితరులు పర్యవేక్షించారు. 

Updated Date - 2021-01-27T05:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising