ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సప్తగిరుల దర్శనం - సర్వపాపహరణం..

ABN, First Publish Date - 2021-02-28T08:34:21+05:30

టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు రూపొందించిన ‘సప్తగిరుల దర్శనం - సర్వపాపహరణం’ అనే చిత్రపటాన్ని టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఆవిష్కరించారు.

చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్న బోర్డు సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  చిత్రపటాన్ని ఆవిష్కరించిన చైర్మన్‌


తిరుమల, ఫిబ్రవరి27(ఆంధ్రజ్యోతి): టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు రూపొందించిన ‘సప్తగిరుల దర్శనం - సర్వపాపహరణం’ అనే చిత్రపటాన్ని టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఆవిష్కరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన ఏడు కొండలను దర్శిస్తే కలిగే ఫలాలతో రాములు చిత్రపటాన్ని తయారుచేశారు. ఈమేరకు ఆ పటాలను చైర్మన్‌తో పాటు ఈవో జవహర్‌రెడ్డి బోర్డు సభ్యులు శివకుమార్‌, దేవదాయ శాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ వాణిమోహన్‌ ఆవిష్కరించారు. 

Updated Date - 2021-02-28T08:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising