ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగుల సంచారంతో రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2021-01-13T05:23:16+05:30

మండలంలోని నెల్లిపట్ల గ్రామ సమీపంలోని కురవూరు మంగళవారం 14 ఏనుగుల గుంపు కనిపించడంతో రైతులు భయంతో పరుగులు తీశారు.

నెల్లిపట్ల సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బైరెడ్డిపల్లె, జనవరి 12 : మండలంలోని నెల్లిపట్ల గ్రామ సమీపంలోని కురవూరు మంగళవారం 14 ఏనుగుల గుంపు  కనిపించడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. రైతులు కేకలు వేయడంతో గజరాజులు సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయాయి. ఏనుగుల మంద పొలాలను ధ్వంసం చేయకుండా అడవిలోకి వెళ్లిపోవడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే పొలాలవద్ద నివాసం ఉంటున్న రైతులు ఏక్షణంలో ఏనుగుల రూపంలో ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖాధి కారులు స్పందించి ఏనుగుల బారినుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-01-13T05:23:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising