ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాభీ... నోరు అదుపులో పెట్టుకో!

ABN, First Publish Date - 2021-10-20T05:30:00+05:30

సీఎం జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి లేదని ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌ జి.షమీంఅస్లాం అన్నారు. సీఎంపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే మహిళలే తగిన గుణపాఠం చెబుతునారని షమీంఅస్లాం పేర్కొన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న షమీంఅస్లాం, జబ్బల శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌ షమీంఅస్లాం


మదనపల్లె, అక్టోబరు 20: సీఎం జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి లేదని ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌ జి.షమీంఅస్లాం అన్నారు. ఇక్కడి ఎండీసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుంటే చూసి ఓర్వలేక మాజీ సీఎం చంద్రబాబు...  పట్టాభితో వ్యక్తి గత దూషణలు చేయిస్తున్నారన్నారు. సీఎంపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే మహిళలే తగిన గుణపాఠం చెబుతునారని షమీంఅస్లాం పేర్కొన్నారు. షెపర్డ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్‌ రఫి, ఇర్ఫాన్‌ఖాన్‌, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising