ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానంది ఆలయానికి పట్టు వస్త్రాల సమర్పణ

ABN, First Publish Date - 2021-03-07T04:41:32+05:30

కర్నూలు జిల్లా మహానంది ఆలయానికి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరపున ఈవో వెంకటేశు పట్టువస్త్రాలను శనివారం సమర్పించారు.

పట్టువస్త్రాలు అందజేస్తున్న ఈవో వెంకటేశు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), మార్చి 6: కర్నూలు జిల్లా మహానంది ఆలయానికి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరపున ఈవో వెంకటేశు పట్టువస్త్రాలను శనివారం సమర్పించారు. మహానంది ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కాణిపాక ఆలయం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. మహానంది ఆలయ ఈవో మల్లికార్జునప్రసాద్‌ కాణిపాక ఆలయ ఈవో ఈవో వెంకటేశు నుంచి పట్టు వస్త్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T04:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising