ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు మాట నెగ్గించుకున్న ఎమ్మెల్యే రోజా

ABN, First Publish Date - 2021-10-08T21:25:00+05:30

నిండ్ర మండలంలో వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా: నగరి నియోజకవర్గం పరిధిలోని నిండ్ర మండలంలో వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయింది. వైసీపీ అధిష్టానం వద్ద ఎమ్మెల్యే రోజా మాటే చెల్లుబాటు అయింది. దీంతో రోజా సూచించిన దీపను ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వైస్ ఎంపీపీగా దుర్గా భవానీని ఎన్నుకున్నారు. నిండ్ర ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా ఎన్నికైన వారితోపాటు ఎంపీటీసీ సభ్యులను రోజా సన్మానించారు. సీఎం జగన్ ఆదేశానుసారం ఎంపీపీ ఎన్నిక జరిగిందని ఆమె తెలిపారు.

Updated Date - 2021-10-08T21:25:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising