ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 28 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2021-11-28T07:29:30+05:30

జిల్లాలో శుక్ర, శనివారాల మధ్య 24 గంటల వ్యవధిలో 28 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారించగా.. కొవిడ్‌తో ఎవరూ మరణించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్ర, శనివారాల మధ్య 24 గంటల వ్యవధిలో 28 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారించగా.. కొవిడ్‌తో ఎవరూ మరణించలేదు. దీంతో జిల్లాలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 24,7944కు చేరుకోగా కొవిడ్‌ మరణాల సంఖ్య మాత్రం 1953గా ఉంది. కాగా.. శనివారం ఉదయానికి జిల్లాలో 290 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. తాజా కేసులు మదనపల్లె, పూతలపట్టు మండలాల్లో నాలుగు చొప్పున, తిరుపతి అర్బన్‌, చిత్తూరు, శ్రీకాళహస్తి మండలాల్లో మూడు వంతున, పలమనేరు, తిరుపతి రూరల్‌, సోమల మండలాల్లో రెండు చొప్పున, పీలేరు, కేవీపల్లె, రేణిగుంట, గుర్రంకొండ, నిమ్మనపల్లె మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-11-28T07:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising