ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌కు నూతన కార్యవర్గం

ABN, First Publish Date - 2021-04-17T07:01:53+05:30

ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం తిరుపతిలో జరిగాయి.

బాలయ్య - గిరిబాబు - సాయి సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(ఆటోనగర్‌), ఏప్రిల్‌ 16: ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం తిరుపతిలో జరిగాయి. గౌరవ అధ్యక్షుడిగా జి.ఓబులేసు, అధ్యక్షుడిగా వడ్డె బాలయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎ.గిరిబాబు, కోశాధికారిగా వి.సాయి సత్యనారాయణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎం.బాలరాజునాయుడు, ఉపాధ్యక్షులుగా కోన అప్పారావు, బి.లక్ష్మణమూర్తి, కొడాలి శేషయ్య, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీలుగా  పి.అప్పారావు, బి.స్వామిబాబు, కార్యదర్శులుగా జి.అబ్రహాం, కె.చిన్నయ్య, సలహాదారులుగా పి.సూర్యవతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధ్యక్షుడు ప్రకటించారు. 

Updated Date - 2021-04-17T07:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising