ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త కరోనా కేసులు 147

ABN, First Publish Date - 2021-09-30T06:22:17+05:30

జిల్లాలో మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 147 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 147 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే వ్యవధిలో కరోనాతో ఐదుగురు మృతిచెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 243708కు, కొవిడ్‌ మరణాలు 1910కి చేరాయి. యాక్టివ్‌ కేసులు 1722గా ఉన్నాయి. తాజా కేసులు.. తిరుపతి అర్బన్‌లో 25, తిరుపతి రూరల్‌ 19, పీలేరు 16, మదనపల్లె 15, చిత్తూరు 16, చంద్రగిరి 8, కలికిరి 6, బైరెడ్డిపల్లె, పూతలపట్టు మండలాల్లో 5 చొప్పున, నగరి, రొంపిచెర్ల 4, రేణిగుంట, వరదయ్యపాళెం మండలాల్లో 3 వంతున, వాల్మీకిపురం, పెనుమూరు, వెదురుకుప్పం, కురబలకోట మండలాల్లో 2చొప్పున, బంగారుపాళ్యం, వి.కోట, పాకాల, ఏర్పేడు, కంభంవారిపల్లె, తవణంపల్లె, కలకడ, చౌడేపల్లె, గంగవరం, శ్రీకాళహస్తి మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. 

Updated Date - 2021-09-30T06:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising