ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ స్థాయిలో సదుం గురుకుల విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-03-02T05:50:47+05:30

సదుం మహాత్మాజ్యోతిరావుపూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు.

విద్యార్థి గురుప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సదుం, మార్చి 1: సదుం మహాత్మాజ్యోతిరావుపూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఇండియన్‌ సైన్స్‌ టెక్నో ఫెస్టివల్‌లో భాగంగా న్యూఢిల్లీలో గత నెల 26 నుంచి 28వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి సైన్సు క్విజ్‌ పోటీల్లో సదుం గురుకుల పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థులు డి.గురుప్రసాద్‌ బంగారు పతకాన్ని, జి. సూర్యతేజ రజిత పతకాన్ని సాధించారు. ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులురెడ్డి, సిబ్బంది, వైసీపీ నాయకులు విద్యార్థులను అభినందించారు. 

Updated Date - 2021-03-02T05:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising