ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహిత ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-12-08T07:15:11+05:30

ఓ వివాహిత రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

లత (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూతలపట్టు, డిసెంబరు 7: ఓ వివాహిత రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూతలపట్టు మండలంలోని పి.కొత్తకోట పంచాయతీ వసంతాపురం దళితవాడకు చెందిన బాబు భార్య లత(36) స్థానిక పీహెచ్‌సీలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. భర్త డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో సోమవారం రాత్రి గ్రామ సమీపాన ఉన్న రైలుపట్టాలపై  శవమై కనిపించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం మృతురాలి కుటుంబాన్ని స్థానిక వైసీపీ నాయకుడు అమరనాథ్‌రెడ్డి, ఎంపీపీ కుమారి పరామర్శించారు.

Updated Date - 2021-12-08T07:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising