ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మృతి చెందిన టీడీపీ కార్యకర్తలను ఆదుకుంటాం

ABN, First Publish Date - 2021-07-25T06:21:11+05:30

కరోనాతో మృతిచెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని మాజీ ఎమ్యెల్యే, మదనపల్లె నియోజకవర్గ పార్టి ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేష్‌ పేర్కొన్నారు. శనివారం నిమ్మనపల్లె, ముష్టూరు పంచాయతీల్లో కరోనాతో మృతి చెందిన కుంటుబాలను ఆయన పరామర్శించారు.

దిగువపల్లెలో గోవింద్‌ చిత్రపటానికి నివాళిఅర్పిస్తున్న దొమ్మలపాటి రమేష్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్యెల్యే, మదనపల్లె నియోజకవర్గ పార్టి ఇన్‌చార్జి  దొమ్మలపాటి


నిమ్మనపల్లె, జూలై 24: కరోనాతో మృతిచెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని మాజీ ఎమ్యెల్యే, మదనపల్లె నియోజకవర్గ పార్టి ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేష్‌ పేర్కొన్నారు. శనివారం నిమ్మనపల్లె, ముష్టూరు పంచాయతీల్లో కరోనాతో మృతి చెందిన కుంటుబాలను ఆయన పరామర్శించారు.  రెండో దశ కరోనాలో ఎంతో మంది టీడీపీ కార్యక్తలను పోగొట్టుకున్నామన్నారు. దిగువపల్లెకు చెందిన గోవింద్‌సింగ్‌, నిమ్మనపల్లెకు చెందిన రామ్మూర్తి కుటుంబాలను పరామర్శించారు. రెడ్డెప్పరెడ్డి, యశశ్విరాజ్‌, మల్లికార్జున, మునిరత్నం, విజయ్‌, చంద్ర, మల్లప్ప, చినబాబు, షఫి, ఖాసి, రమణ, శంకర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T06:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising