ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెటర్నరీ వర్సిటీలో మళ్లీ చిరుత

ABN, First Publish Date - 2021-10-20T07:46:27+05:30

ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీని చిరుత వదలడం లేదు.

చిరుతదాడిలో మృతి చెందిన పందిపిల్లలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు పంది పిల్లలపై దాడిచేసి చంపిన వైనం 


తిరుపతి(విద్య), అక్టోబరు 19: ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీని చిరుత వదలడం లేదు. తాజాగా బుధవారం పందుల పరిశోధన స్థానం వెనుక పొదల్లో చిరుత దాడికి గురై.. చనిపోయిన పంది పిల్లలను గుర్తించారు. వీటి వయసు ఆరు వారాలు. మెడపై చిరుత పంజా గుర్తులున్నాయి. డీఎ్‌ఫవో పవన్‌కుమార్‌, ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ శరవణన్‌ సాయంత్రం వర్సిటీని సందర్శించి అధికారులతో చర్చించారు. చిరుత దాడిగానే గుర్తించారు. వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డి విజ్ఞప్తి మేరకు బోనులు ఏర్పాటు చేస్తామని అటవీశాఖ అధికారులు హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-20T07:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising