ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాక ఆలయ చైర్‌ పర్సన్‌గా మహాసముద్రం లత

ABN, First Publish Date - 2021-07-24T05:36:35+05:30

కాణిపాక ఆలయ పాలకమండలి చైర్‌ పర్సన్‌గా మహాసముద్రం లతకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

మహాసముద్రం లత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుమూరు/ఇరాల, జూలై 23:  ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన కాణిపాక ఆలయ పాలకమండలి  చైర్‌ పర్సన్‌గా ఇటీవల పెనుమూరు మండలం పులికల్లుకు చెందిన మహాసముద్రం ప్రమీలమ్మకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ఆమెకు వయసు, ఆరోగ్యం సహకరించని కారణంగా ఆ కుటుంబసభ్యుల కోరిక మేరకు ఆమె స్థానంలో ఆమె కోడలు మహాసముద్రం లతకు అవకాశం కల్పిస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. ఆమె భర్త దయాసాగర్‌రెడ్డి ప్రస్తుతం వైసీపీ జిల్లా ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాణిపాకం ఆలయ అబివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - 2021-07-24T05:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising