ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-08-08T22:23:03+05:30

చిత్తూరు: మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పెనుమూరు మండలం కార్తికేయపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ సుకన్య (29) తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే..  పెనుమూరు మండలం కార్తికేయపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ సుకన్య (29) తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం తమ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-08T22:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising