ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో కుషి న్యూరో మైండ్స్‌ అధినేత మృతి

ABN, First Publish Date - 2021-05-12T07:11:19+05:30

కొవిడ్‌తో చికిత్స పొందుతూ ప్రముఖ సైకియాట్రిస్ట్‌, కుషి న్యూరో, మైండ్స్‌ ఆస్పత్రి అధినేత డాక్టర్‌ బీవీ రాజారావు మంగళవారం మృతి చెందారు.

రాజారావు (ఫైల్‌ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, మే 11 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌తో చికిత్స పొందుతూ ప్రముఖ సైకియాట్రిస్ట్‌, కుషి న్యూరో, మైండ్స్‌ ఆస్పత్రి అధినేత డాక్టర్‌ బీవీ రాజారావు మంగళవారం మృతి చెందారు. వారం కిందట కొవిడ్‌ బారినపడిన ఆయన స్థానిక ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో చెన్నైకు తరలించారు. ఈ క్రమంలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో మృతి చెందినట్టు నిర్ధారించారు. సామాజిక అంశాలపై అవగాహన కల్పించే వ్యక్తిగా నగరవాసులకు చిరపరిచయస్తులు. ఈయన మృతిపట్ల పలువురు వైద్యులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తిరుపతి గోవిందధామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Updated Date - 2021-05-12T07:11:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising