ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-11-15T18:24:15+05:30

కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని టీడీపీ నేతలు పట్టుకుని దేహశుద్ది చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని టీడీపీ నేతలు పట్టుకుని దేహశుద్ది చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని పట్టుకెళ్ళి వదిలేస్తున్నారని టీడీపీ నేతలు వాదించారు. దీంతో టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కుప్పం ప్లై ఓవర్ వద్ద పోలీసులు.. టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసు బలగాలు మోహరించారు. పోలీసుల తీరును తప్పుబడుతూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. 

Updated Date - 2021-11-15T18:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising