ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నులపండువగా కార్తీక దీపోత్సవం

ABN, First Publish Date - 2021-12-05T06:49:40+05:30

పుంగనూరు కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయ కోనేటిలో లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుంగనూరు, డిసెంబరు 4: పుంగనూరు కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయ సమీపంలోని కోనేటిలో లక్ష దీపోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించి మంగళవాయిద్యాల నడుమ శివనామ స్మరణతో పుష్కరిణి వద్దకు అఖండ దీపాలను తీసుకెళ్లారు.పట్టణ మహిళలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలనుంచి తరలివచ్చి దీపాలను వెలిగించారు. కమిషనర్‌ కెఎల్‌. వర్మ, ఎంపీపీ భాస్కర రెడ్డి, జానపద కళల అకాడమీ చైర్మన్‌ నాగభూషణం, హిందూజాగరణ సమితి సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-05T06:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising