ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్నం 12 గంటల పైన కాణిపాకంలో దర్శనాల రద్దు

ABN, First Publish Date - 2021-05-05T15:33:16+05:30

కరోనా ఉధృతి కారణంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం): కరోనా ఉధృతి కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రమై కాణిపాకంలో స్వామివారి దర్శన వేళలను కుదిస్తున్నట్లు ఈవో వెంకటేశు మంగళవారం తెలిపారు. ఆలయంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి దర్శనం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలపై స్వామికి నిర్వహించే నివేదనలు, త్రికాల పూజలు, మహాహారతిని ఏకాంతంగా అర్చకులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్వామికి నిర్వహించే పాలాభిషేకం, ప్రత్యేక అభిషేకం, గణపతి హోమం, నిత్యకల్యాణోత్సవానికి టికెట్లు తీసుకొన్న భక్తులు సేవల్లో పాల్గొన వచ్చునన్నారు. ఈ నిబంధనలు బుధవారం నుంచి అమలవుతాయని ఈవో తెలిపారు. 


Updated Date - 2021-05-05T15:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising