ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది రోజుల క్రితమే బండి తీసిస్తే

ABN, First Publish Date - 2021-03-02T05:46:43+05:30

‘పదిరోజుల క్రితమే బండి కొనిచ్చాం.. అంతలోనే ఇలా ప్రాణాలు తీస్తుందనుకోలేదు’ అంటూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుమారుడి ఎదుట కన్నవారు బోరున విలపించారు.

ప్రమాదంలో మృతిచెందిన ఐటీఐ విద్యార్థి గిరిచంద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతలోనే తిరిగిరాని లోకాలకు ఐటీఐ విదార్థి  

రొంపిచెర్ల, మార్చి 1: ‘పదిరోజుల క్రితమే బండి కొనిచ్చాం.. అంతలోనే ఇలా ప్రాణాలు తీస్తుందనుకోలేదు’ అంటూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుమారుడి ఎదుట కన్నవారు బోరున విలపించారు. పోలీసుల కథనం మేరకు.. రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె పంచాయతీ పెద్దకురవపల్లెకు చెందిన కె.సహదేవ కుమారుడు గిరిచంద్‌(18) పీలేరు ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. ఈనేపథ్యంలో సోమవారం పీలేరు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా తిరుపతి నుంచి మదనపల్లెకు వెళ్లుతున్న నాన్‌స్టాప్‌ బస్సు పెద్దగొట్టిగల్లు శివాలయం సమీపంలో ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. గిరిచంద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-03-02T05:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising