ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యూజియాన్ని పరిశీలించిన జేఈవో

ABN, First Publish Date - 2021-03-24T07:17:38+05:30

గోవిందరాజస్వామి మాడవీధిలోని టీటీడీ మ్యూజియాన్ని మంగళవారం జేఈవో సదా భార్గవి పరిశీలించారు.

వివరాలు తెలుసుకుంటున్న సదా భార్గవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, మార్చి 23  (ఆంధ్రజ్యోతి): గోవిందరాజస్వామి మాడవీధిలోని టీటీడీ మ్యూజియాన్ని మంగళవారం జేఈవో సదా భార్గవి పరిశీలించారు. తిరుమల మ్యూజియం తరహాలోనే దీన్నీ తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మ్యూజియంలో విలువైన కళాఖండాలున్నా.. సరైన రీతిలో ప్రదర్శించే ఏర్పాటు చేయకపోవడం తగదన్నారు. మ్యూజియం మధ్యలో ఉన్న కొలనులో నీరు పాచిపట్టిపోవటాన్ని చూసి, వెంటనే శుభ్రం చేయాలని చెప్పారు. నమ్మాళ్వార్‌ మండపంలో తిరుమల శ్రీవారి చరిత్రకు సంబంధించిన గ్యాలరీ అద్భుతంగా ఉందన్నారు. అలాగే కార్యాలయంలోని అపురూపమైన గ్రంథాలను పరిశీలించారు. తాళ్లపాక అన్నమయ్య రాగిరేకులను చూసే అవకాశం ఉన్న మ్యూజియం అనే విషయాన్ని ప్రచారం చేయాలని సూచించారు. 

Updated Date - 2021-03-24T07:17:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising