ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3నుంచి డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2021-12-30T07:12:57+05:30

ఎస్వీయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షలు జనవరి మూడో తేదీ నుంచి నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 29: ఎస్వీయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షలు జనవరి మూడో తేదీ నుంచి నిర్వహించనున్నారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ, మదనపల్లె బీటీ కాలేజీ, చిత్తూరు పీవీకేఎన్‌ కాలేజీల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం ఐదో సెమిస్టర్‌, మధ్యాహ్నం ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. ఈ మేరకు సీఈ దామ్లా నాయక్‌ తెలిపారు. కాగా.. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ నాల్గవ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేశామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-30T07:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising