ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం

ABN, First Publish Date - 2021-04-09T08:16:55+05:30

ఎండలతో విద్యుత్తు వినియోగం పెరుగుతున్నట్లు సదరన్‌ డిస్కం సీఎండీ హెచ్‌.హరనాథరావు గురువారం తెలిపారు.

హరనాథరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కొర్లగుంట), ఏప్రిల్‌ 8: ఎండలతో విద్యుత్తు వినియోగం పెరుగుతున్నట్లు సదరన్‌ డిస్కం సీఎండీ హెచ్‌.హరనాథరావు గురువారం తెలిపారు. గతేడాది కంటే ప్రస్తుత మార్చి, ఏప్రిల్‌ నెలలో విద్యుత్‌ వినియోగం బాగా పెరిగిందన్నారు. 20శాతం విద్యుత్‌ డిమాండ్‌ కూడా పెరిగిందన్నారు. విద్యుత్‌ వాడకం పెరుగుతుండడంతో రోజుకు 90మిలియన్ల యూనిట్లు అవసరమవుతోందన్నారు. కాగా, ఎండలు పెరుగుతుండడంతో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కాలిన 24 గంటల్లోనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు, అనంతపురం, కడపజిల్లాల్లో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉందన్నారు. 

Updated Date - 2021-04-09T08:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising