ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో హిందీ ఉపాధ్యాయుడి మృతి

ABN, First Publish Date - 2021-05-18T05:38:26+05:30

పీలేరు పట్టణంలో కరోనా వ్యాధి బారినపడి హిందీ ఉపాధ్యాయుడు షంషీర్‌(42) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు.

హిందీ ఉపాధ్యాయుడు షంషీర్‌(ఫైల్‌ పోటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, మే 17: పీలేరు పట్టణంలో కరోనా వ్యాధి బారినపడి హిందీ ఉపాధ్యాయుడు షంషీర్‌(42) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. షంషీర్‌ కొన్ని రోజులుగా తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు వివరించారు. ప్రస్తుతం వి.కోట మండలం ధనమయ్యగారి పల్లెలోని ప్రాథమి కోన్నత పాఠశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆయన గతంలో పీలేరు మండలం ఎనములవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో పని చేశారు.  షంషీర్‌ మృతి పట్ల ఏస్టీయూ నాయకుడు బాలకృష్ణరెడ్డి, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-18T05:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising