ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటికుంటలో పడి బాలుడి మృతి

ABN, First Publish Date - 2021-01-25T06:38:40+05:30

ప్రమాదశవాత్తూ నీటికుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు.

కళ్యాణ్‌కుమార్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రగిరి, జనవరి 24: ప్రమాదశవాత్తూ నీటికుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండలంలోని దోర్నకంబాల పంచాయతీ బోణాకాల్వకు చెందిన చంద్ర, వళ్లెమ్మ దంపతులకు కళ్యాణ్‌కుమార్‌ (6), చిన్న అనే పిల్లలున్నారు. వళ్లెమ్మ సంఘ మిత్రగా పనిచేస్తున్నారు. ఆదివారం కళ్యాణ్‌కుమార్‌ తన తాతతో కలిసి మేకలను తోలుకుని సమీపంలోని అడవిలోకి వెళ్లాడు. అక్కడి ఓటుకుంట వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన తాత వచ్చి ఆ బాలుడిని కుంట నుంచి బయటకు తీసేలోపే మృతి చెందాడు. కొడుకు మృతితో ఆ తల్లిదండ్రుల రోదన ఆపడం ఎవరి తరమూ కావడం లేదు.

Updated Date - 2021-01-25T06:38:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising