ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్‌

ABN, First Publish Date - 2021-04-22T06:28:00+05:30

తిరుమల వేంకటేశ్వరుడిని బుధవారం తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ దర్శించుకున్నారు.

ధ్వజస్తంభానికి మొక్కుతున్న భన్వరీలాల్‌ పురోహిత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరుడిని బుధవారం తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, టీడీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి శ్రీవారి లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే భన్వరీలాల్‌ పురోహిత్‌ శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన స్నపన తిరుమంజన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-22T06:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising