ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మిథున్‌

ABN, First Publish Date - 2021-10-20T05:19:20+05:30

మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. నిమ్మనపలె జడ్పీహైస్కూల్‌ ఆవరణలో డ్వాక్రా సంఘాలకు ఆసరా చెక్కులను పంపిణీ చేశారు.

నిమ్మనపల్లెలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న మిథున్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిమ్మనపల్లె/ రామసముద్రం, అక్టోబరు 19: మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. నిమ్మనపలె జడ్పీహైస్కూల్‌ ఆవరణలో డ్వాక్రా సంఘాలకు ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా మా ట్లాడుతూ... మండలంలోని 500 డ్వాక్రా సంఘాలకు రూ.5.20 కోట్లను జమచేసిందన్నారు. ఎంపీపీ నరసింహులు, జడ్పీటీసీ సభ్యురాలు ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు. రామస ము ద్రం జూనియర్‌ కళాశాల ఆవరణలో ఎంపీ మిథున్‌, ఎమ్మెల్యే నవాజ్‌బాషా చేతుల మీదుగా 886 సంఘాలకు రూ.6.60 కోట్ల ఆసరా చెక్కుల పంపిణీ జరిగింది.  ఎంపీపీ కుసుమకుమారి, జడ్పీటీసీ సభ్యుడు సీహెచ్‌ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T05:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising